Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి.. విజయవాడలో దారుణం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:32 IST)
రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి చెందింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తన సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం ఇంటికి వెళ్ళిన ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాఖీ కట్టిన రెండు గంటల లోపే ఉష చనిపోయిందని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.
 
అత్తింటివారే ఉషా మరణానికి కారణం అని ఉషా బంధువులు చెబుతున్నారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆరండల్ పేట కు చెందిన ఫణి అనే యువకుడిని ఉషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
భర్త పని కంటే ఉష సంపాదన ఎక్కువ కావడంతో అత్తింటి వారు ఆమెను తరచూ మానసికంగా వేధింపులకు గురి చేసే వారిని సూర్యనారాయణ చెబుతున్నారు. దాంతోనే తన సోదరి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments