Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి.. విజయవాడలో దారుణం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:32 IST)
రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లి మృతి చెందింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తన సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం ఇంటికి వెళ్ళిన ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాఖీ కట్టిన రెండు గంటల లోపే ఉష చనిపోయిందని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.
 
అత్తింటివారే ఉషా మరణానికి కారణం అని ఉషా బంధువులు చెబుతున్నారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆరండల్ పేట కు చెందిన ఫణి అనే యువకుడిని ఉషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
భర్త పని కంటే ఉష సంపాదన ఎక్కువ కావడంతో అత్తింటి వారు ఆమెను తరచూ మానసికంగా వేధింపులకు గురి చేసే వారిని సూర్యనారాయణ చెబుతున్నారు. దాంతోనే తన సోదరి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments