Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు షాక్... జగన్ గూటికి శిల్పా మోహన్ రెడ్డి?, అఖిలప్రియ సక్సెస్...

రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందు

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (19:15 IST)
రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన పలుమార్లు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు వద్ద అభ్యర్థనలు చేశారు. 
 
ఐతే సిట్టింగ్ స్థానం నుంచి తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిలప్రయ పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో దాదాపు అఖిలప్రియ మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి నెలకొంది. దీనితో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయినట్లు సమాచారం. పైగా స్థానిక నాయకులు కూడా తమను కరివేపాకులా చూస్తున్నారనీ, సముచిత స్థానం లేదని ఆయన కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో ఈ విషయం సమాలోచనలు చేస్తున్నారు. దాదాపుగా పార్టీ మారడం ఖాయమంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments