Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ స్కామ్‌ : శ్రద్ధ ఆస్పత్రి సీజ్

Webdunia
ఆదివారం, 19 మే 2019 (12:00 IST)
కిడ్నీ మార్పిడి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఈ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
శ్రద్ధ ఆస్పత్రిలో 2012 నుంచి ఇప్పటివరకు 29 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. నివేదిక ప్రతిని పోలీస్‌ కమిషనర్‌కు పంపిన కలెక్టర్‌ క్రిమినల్‌ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అదేవిధంగా త్రిసభ్య కమిటీ నగరంలోని ఇతర ఆసుపత్రుల్లోను ఐదేళ్లలో జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను పరిశీలించి ఎన్ని కేసులకు అనుమతులున్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments