Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి శిద్ధా రాఘవరావు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (17:43 IST)
ప్రకాశం జిల్లాకు చెందిన. టీడీపీ నేత, మాజీమంత్రి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.

తండ్రీకొడులిద్దరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. శిద్దా మంగళవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రకాశం జిల్లాలో శిద్దాకు గ్రానెట్ క్వారీలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో గ్రానైట్‌ రంగంలో ఉన్న టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వం వేధింపులకు దిగింది.

శిద్దాతోపాటు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు అనుమతులు నిలిపివేశారు. గతంలో వీరితోపాటు ఆ రంగంలోని మరికొందరికి కూడా భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments