Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి శిద్ధా రాఘవరావు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (17:43 IST)
ప్రకాశం జిల్లాకు చెందిన. టీడీపీ నేత, మాజీమంత్రి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.

తండ్రీకొడులిద్దరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. శిద్దా మంగళవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రకాశం జిల్లాలో శిద్దాకు గ్రానెట్ క్వారీలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో గ్రానైట్‌ రంగంలో ఉన్న టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వం వేధింపులకు దిగింది.

శిద్దాతోపాటు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన క్వారీల్లోని నిక్షేపాల విక్రయాలకు అనుమతులు నిలిపివేశారు. గతంలో వీరితోపాటు ఆ రంగంలోని మరికొందరికి కూడా భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments