Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (20:16 IST)
విజయవాడ నగరంలో కోటి రూపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రామవరప్పాడు వద్ద తనిఖీలలో వెయ్యి కిలోల గంజాయి పట్టుబడింది.

గంజాయిని విశాఖ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments