Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూడండి ఈ యువకులు ఏం చేశారో... సీఎం జగన్ చూస్తే?(Video)

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:10 IST)
విశాఖ జిల్లా ఏజెన్సీలో వరద కష్టాలు గిరిజనుల జీవితాలను దుర్భరంగా మార్చేశాయి. నిత్యావసరాల కోసం ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. జి.మాడుగుల మండలంలో కొండ కాలువలు ఉధృతికి అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
 
ఏవోబీలోని పలు ఊళ్ళకు రాకపోకలు ఆగిపోవడంతో మందు బిళ్ళలు కావాలన్నా కష్టాలు తప్పడం లేదు. కిల్లంకోట దగ్గర కొందరు యువకులు వరదను దాటేందుకు చేసిన సాహసకృత్యం అక్కడ జీవన స్థితిగతులకు అద్దంపడుతోంది. తరాలుగా వర్షాకాలంలో ఈ కష్టాలు అలవాటే అయినా మా జీవితాలు మారేది ఎప్పుడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments