Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా రోడ్డు చూడండి మహాప్రభో- గాడిదపై ఊరేగుతూ(Video)

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (14:42 IST)
పార్వతీపురం- రాయఘడ అంతరాష్ట్రీయ రహదారి దుస్థితిపై సిపిఎం నేతలు రోజుకో వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు.  పార్వతీపురం.. రాయఘడ్ రహదారి పూర్తిగా గోతులమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
అధికారులు తాత్కాలికంగా రహదారి మరమ్మత్తులు చేస్తున్నప్పటికి... వర్షం వచ్చిన వేంటనే పూర్తిగా గోతులమయం అవుతుంది. దీంతో భారీ వాహనాలు గోతుల్లో ఇరుక్కుని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. 

 
ప్రభుత్వం తీరుకి నిరసనగా.. మొన్న రోడ్డుపై వరి నాట్లు వేసిన స్థానికులు, నిన్న గాడిదతో ఊరేగారు. నేడు గోతుల్లో ఈత కొడుతూ  వినూత్న నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments