ఏప్రిల్ 17 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:23 IST)
ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్  17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపనున్నారు. ఈ నెల 17న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌‌కు 18వ తేదీన ఉదయం 5.45 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు  ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్‌, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, దోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, జనగామ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments