Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రెట్టింపు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:57 IST)
దేశ వ్యాప్తంగా పండగ సీజన్ మొదలుకావడంతో అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో విపరీతమైన రద్దీతో కనిపిస్తున్నాయి. ఈ రద్దీని నివారించే చర్యలపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరలను తాత్కాలికంగా రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ పరిధిలోన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఈ టిక్కెట్ ధరను పెంచారు. 
 
ఇందులోభాగంగా, కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.10 నుంచి రూ.20కు పెంచారు. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయని దక్షిణ రైల్వే ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments