Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రెట్టింపు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:57 IST)
దేశ వ్యాప్తంగా పండగ సీజన్ మొదలుకావడంతో అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో విపరీతమైన రద్దీతో కనిపిస్తున్నాయి. ఈ రద్దీని నివారించే చర్యలపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, రైల్వే స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరలను తాత్కాలికంగా రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ పరిధిలోన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఈ టిక్కెట్ ధరను పెంచారు. 
 
ఇందులోభాగంగా, కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.10 నుంచి రూ.20కు పెంచారు. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయని దక్షిణ రైల్వే ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments