Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోరనా విజృంభిస్తున్న ఏపీలో ఒంటిపూట బడులా?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:26 IST)
దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు రెండెంకల దిగువకు వచ్చిన కరోనా కేసులో మళ్లీ మూడంకెలకు చేరుకున్నాయి. దీనితో మరోసారి ప్రజల్లో కరోనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే ఏపీలో ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాఖాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 7.45 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకూ బడులు నడుస్తాయన్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం వుంటుందని చెప్పుకొచ్చారు.
 
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు వేసవి ఎండల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న ఈ పరిస్థితుల్లో పాఠశాలలు నిర్వహించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments