Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోరనా విజృంభిస్తున్న ఏపీలో ఒంటిపూట బడులా?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:26 IST)
దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు రెండెంకల దిగువకు వచ్చిన కరోనా కేసులో మళ్లీ మూడంకెలకు చేరుకున్నాయి. దీనితో మరోసారి ప్రజల్లో కరోనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే ఏపీలో ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాఖాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 7.45 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకూ బడులు నడుస్తాయన్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం వుంటుందని చెప్పుకొచ్చారు.
 
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు వేసవి ఎండల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న ఈ పరిస్థితుల్లో పాఠశాలలు నిర్వహించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments