Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:42 IST)
కరోనా భయంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు తల్లి తండ్రులు వెనకడుగు వేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలల నిర్వహణకు ముందడుగే వేస్తోంది.

ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని, సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోను అలక్ష్యం ప్రదర్శించరాదని పేర్కొన్నారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments