Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడేరులో కుప్పకూలిన స్కూల్ భవనం .. తప్పిన విపత్తు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (15:05 IST)
ఏపీలోని విశాఖపట్టణం జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొట్లగరువులో పాఠశాల భవనం కూలిపోయింది. 
 
పాడేరు మండలం కోట్లగరువులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పాఠశాల భవనం కూలింది. కాగా విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments