కేశినేని శ్వేత చేతులు మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:06 IST)
ఉపకార వేతనాలతో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరొకరికి సాయం చేయాలని కేశినేని శ్వేత అన్నారు. భారత మహిళా మండలి చైర్మన్ అరుణ బోస్ అధ్యక్షతన మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడకు చెందిన 15 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను, 10 మంది పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,75000/-లను కేశినేని శ్వేత గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడుతూ... విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, సంస్థలు విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
 
కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు సాయం చేయాలన్న లక్ష్యం, పేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ అన్నపూర్ణ గారు, విజయశ్రీ గుప్తా గారు, అష్టాలక్ష్మి గారు, సాయి లక్ష్మీ గారు, పద్మజ గారు, సువర్ణ గారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments