Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశినేని శ్వేత చేతులు మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:06 IST)
ఉపకార వేతనాలతో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరొకరికి సాయం చేయాలని కేశినేని శ్వేత అన్నారు. భారత మహిళా మండలి చైర్మన్ అరుణ బోస్ అధ్యక్షతన మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడకు చెందిన 15 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను, 10 మంది పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,75000/-లను కేశినేని శ్వేత గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడుతూ... విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, సంస్థలు విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
 
కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు సాయం చేయాలన్న లక్ష్యం, పేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ అన్నపూర్ణ గారు, విజయశ్రీ గుప్తా గారు, అష్టాలక్ష్మి గారు, సాయి లక్ష్మీ గారు, పద్మజ గారు, సువర్ణ గారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments