Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల వద్ద సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (20:09 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా వద్ద దానాపూర్ - బెంగూళురు ప్రాంతాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని ఓ చేనేత కార్మికుడు గుర్తించి రైల్వే అధికారులకు చేరవేయడంతో ఈ ముప్పు తప్పింది. లేనిపక్షంలో పెను ప్రమాదం జరిగివుండేది. దీంతో అదే ట్రాక్‌పై రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదాన్ని గద్దె బాబు అనే చేనేత కార్మికుడు ముందుగా గుర్తించి సకాలంలో రైల్వే స్టేషన్ సిబ్బందికి చేరవేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విరిగిన పట్టాను సరిచేసిన తర్వాత సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బెంగుళూరుకు బయలుదేరి వెళ్లింది. ఈ పట్టాకు మరమ్మతులు చేసేంత వరకు ఐదు రైళ్లను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments