Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల వద్ద సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (20:09 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా వద్ద దానాపూర్ - బెంగూళురు ప్రాంతాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని ఓ చేనేత కార్మికుడు గుర్తించి రైల్వే అధికారులకు చేరవేయడంతో ఈ ముప్పు తప్పింది. లేనిపక్షంలో పెను ప్రమాదం జరిగివుండేది. దీంతో అదే ట్రాక్‌పై రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదాన్ని గద్దె బాబు అనే చేనేత కార్మికుడు ముందుగా గుర్తించి సకాలంలో రైల్వే స్టేషన్ సిబ్బందికి చేరవేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విరిగిన పట్టాను సరిచేసిన తర్వాత సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బెంగుళూరుకు బయలుదేరి వెళ్లింది. ఈ పట్టాకు మరమ్మతులు చేసేంత వరకు ఐదు రైళ్లను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments