Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమ శివుని తాకిన గంగమ్మ

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:32 IST)
ఏటా కార్తీక మాసంలో ఈ అద్భుతం  జరుగుతుంది. సంగమేశ్వరంలో సంగమేశ్వర ఆలయంలో ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూడొచ్చు. ఏటా కార్తీక మాసంలో గంగమ్మ పరమేశ్వరుని తాకుతుంది. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం బద్వేలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర ఆలయంలో ఈ విశేషం చోటు చేసుకొంది.


సంగమేశ్వర ఆలయాన్ని మూడు ఏరులైన పిల్లేరు, వడ్డేరు, కల్లేరు సంగమ స్థానంలో పరశురాముడు ప్రతిష్టించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుని వరం కారణంగా గంగమ్మ  ప్రతి కార్తీకమాసం  మూడు రోజుల పాటు శివుని తాకి తన్మయత్వoతో పరవశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
ఈ ఆలయంలో నీరు భూమి నుంచి ఊటలాగా పైకి  ఊరుతుందని స్థానికులు తెలియజేస్తున్నారు.


ఏ శివాలయంలో జరగని విధంగా ఇక్కడ ఈ దృశ్యం చోటు చేసుకొంటుంది. ప్రతి ఏటా ఇలానే ఇక్కడ జరుగుతుంది. ఆలయ అర్చకులు ఆ నీటిలోనే శివునికి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చి, స్వామి వారిని ఏమి కోరుకొన్నా  జరుగుతుందని, ఏల్నాటి శని సైతం ఈ ఆలయంలో శివుని దర్శనంతో ఉపసమనం కలుగుతుందని భక్తుల అంచలంచల నమ్మకం. ఈ విశేషాన్ని కనులారా చూసేందుకు భక్తులు రామేశ్వరానికి వస్తున్నారు. కార్తీక మాసం పుణ్యతిధి అని, ఈ సమయంలో స్వామి వారి దర్శనం మహాభాగ్యమని భక్తులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments