Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకు కట్టుబడివున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (15:40 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైకాపా నేతలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలను కూడా అయోమయానికి గురిచేసేలా వారు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు అనే మాట మిస్ కమ్యూనికేషన్ అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం తద్విరుద్ధంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం విధానం మూడు రాజధానులు అని మరోమారు తేల్చి చెప్పారు. 
 
మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని చెప్పారు. కోర్టుల్లో చిక్కులన్నీ పరిష్కారమైన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్

మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments