Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతుల్లో తెలుగు వాసి... సాయితేజ స్వగ్రామం రేగడలో విషాదం..

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులికా రావత్‌ సహా 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే సాయితేజ కూడా మృత్యువాతపడ్డారు. 
 
ఈయన సొంతూరు జిల్లాలోని కురబలకోటం మండలం, రేగడ గ్రామం. 2013లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్‌ స్థాయికి ఎదిగిన సాయితేజ... ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
 
ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. రేగడ గ్రామ ప్రజలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. గత సెప్టెంబరు నెలలో వినాయకచవితి పండుగ కోసం సాయితేజ చివరిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ఇపుడు శాశ్వత లోకాలకు చేరుకున్నారు. ఈయన పార్థివదేహం గురువారం సొంతూరుకు తరలించే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments