Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా: ముగ్గురికి గాయాలు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (15:17 IST)
అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం సింగనమల నుండి శోధన పల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులకి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని సింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments