Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు పెద్దాసుపత్రికి రూ.500 కోట్లు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:50 IST)
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. నాడు-నేడు కింద ఈ నిధులను ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ జీవో జారీ చేశారు.

ఏప్రిల్‌లో పనులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ఒకే చోట ఉండేలా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం రూ.500 కోట్లలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రూ.300 కోట్లు, కర్నూలు మెడికల్‌ కాలేజీకి రూ.200 కోట్లు కేటాయించింది.
 
నాడు-నేడు కింద నంద్యాల, ఆదోని మెడికల్‌ కాలేజీలకు రూ.950 కోట్లు కేటాయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీవోను విడుదల చేశారు. నంద్యాలకు రూ.475 కోట్లు, ఆదోనికి రూ.475 కోట్లకు అనుమతులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments