Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (11:43 IST)
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో రెండు వేల రూపాయల నోట్లు ప్రత్యక్షమైనాయి. 2023లో భారతదేశం అంతటా రూ.2,000 నోట్ల చెలామణి అధికారికంగా నిలిపివేయబడినందున ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
 
గురువారం, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో ఆలయ అధికారులు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఈ ప్రక్రియలో, మొత్తం 122 రద్దయిన రూ.2,000 నోట్లు, అంటే రూ.2.44 లక్షలు దొరికాయి. చెల్లని కరెన్సీని అందించిన భక్తుల గురించి చర్చ మొదలైంది. ఈ చెల్లని నోట్లను ఏం చేయాలా అని ఆలయ అధికారులు తల పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments