Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 మిల్లీ మీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయని కేంద్రం వివరించింది. 
 
ఈ నాణెంకు ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, మరోవైపు, ఎన్టీఆర్ ఫోటో చిత్రం దాని కింద శ్రీ రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923 - 2023 అని ముద్రిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం జారీచేసిన గెజిట్‌లో వివరించింది. ఉగాది పండుగ రోజున ఈ విషయం వెల్లడించడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments