Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్స్ మృతురాలు రాధికా కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం: మంత్రి ఆళ్ల నాని

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (20:08 IST)
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లోని కోవిడ్ సెంటర్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధికా అనే అటెండర్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాధికా కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.
 
గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. రాధికా మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాధికా భర్త కూడా స్విమ్స్ లోనే 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరి ఇద్దరి కుమారులు వారం వ్యవధిలో తీవ్రమైన జ్వరంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంతో మినిగిపోయింది.
 
ఇప్పుడు ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆమె భర్త హరి పరిస్థితి దారుణంగా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయానంటూ ఆయన రోదిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments