Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది లేకుండా విజయవాడ రోడ్లపై తిరిగితే రూ. 10 వేలు ఫైన్: ద్విచక్రవాహనదారులకు వార్నింగ్

ఐవీఆర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:57 IST)
విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు ఎంతమంది అంటే వేళ్లపై లెక్కపెట్టేయవచ్చు. ఇక ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కేవారి సంఖ్య లెక్కకు మిక్కిలి వుంటోంది. ఈ నేపధ్యంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర బాబు నిబంధనలను ఉల్లంఘించేవారిపై జరిమానా కొరడా ఝుళిపిస్తామని హెచ్చరించారు.
 
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధిస్తామన్నారు. ఇదివరకూ వున్న జరిమానా ఇప్పుడు రూ. 1000కి పెరిగినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే వాటికి చలానాలు విధిస్తున్నామనీ, 90 రోజుల లోపు పెండింగ్ చలానాలు చెల్లిస్తే సరే లేదంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కనుక ద్విచక్ర వాహనదారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సూచన చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments