Webdunia - Bharat's app for daily news and videos

Install App

89వ పడిలోకి రోశయ్య

Webdunia
శనివారం, 4 జులై 2020 (21:36 IST)
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 88వ పుట్టిన రోజు వేడుక వారి గృహంలో ఘనంగా జరిగింది.

వేదపండితులు ఆశీర్వాదములతో మిత్రులు కె.వి.చలమయ్య జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి మరియు సూళ్ళూరుపేట చెంగాళమ్మ వార్ల తీర్థ ప్రసాదములు ఇచ్చి కొణిజేటి రోశయ్యను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కె.వి. చలమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా మరియు అనేక ఉన్నత పదవులను అలకరించి వివాదరహితుడుగా పేరు ప్రఖ్యాతలు పొందరన్నారు.

కోవిడ్ -19 వలన కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మిత్రులతో పుట్టిన రోజును సంతోషముగా జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments