Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిబిడ్డలను చంకనేసుకుని ముద్దుముద్దుగా ఆడించిన రోజా?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:38 IST)
యే.. రౌడీ పిల్ల.. ఇంద ఇవి తీసుకో. నువ్వు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఇవి నీకు ఉపయోగపడుతాయంటూ ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా చిన్నపిల్లలతో ముద్దుముద్దుగా మాట్లాడారు. ప్రభుత్వం తరపున వారికి పోషకాహారాలను అందజేశారు.
 
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కాయం గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. ఈ సందర్భంగా ఆమె చిన్నారులను చంకనేసుకుని వారితో తమాషాగా మాట్లాడుతూ కనిపించారు. ముద్దుముద్దుగా కనిపిస్తున్న పిల్లలను పైకెత్తుకుని కాసేపు ఆడించారు.
 
రాష్ట్రప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రోజా చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంపూర్ణ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments