Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేప

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (20:15 IST)
గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయనీ, రేపటిలోగా ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 
వర్షంలోనే తడుస్తూ...
 
స్వయంగా సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టు పరిస్థితే ఇలావుంటే ఇక మిగిలినవాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
తిరుచానూరులో...
రోజా పాదయాత్ర
మీకోసమే ఈ పాదయాత్ర

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments