Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ప్రజలను హెచ్చరించిన రోజా.. డిసెంబర్ 2వ తేదీ..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (23:11 IST)
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నివార్ తుఫాన్ బాధితులను జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తిరుపతి విమానాశ్రయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ నివార్ తుఫాన్ లో 33శాతం డ్యామేజ్ అయిన రైతులకు విత్తనాలపై 80శాతం సబ్సిడీ కింద అందించమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.
 
బాధితులను ఆదుకోవడం.. పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు శాయశక్తులా కృషి చేశారని.. వారిని కూడా ముఖ్యమంత్రి అభినందించినట్లు చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ లోగా వరద బాధితుల అకౌంట్లలోకే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులు వచ్చాయని.. కానీ అలాంటి విపత్తులను ఎదుర్కొని నష్టపోయిన వారిని ఏమాత్రం ఆదుకోలేదన్నారు.
 
అలాంటి రైతులను, బాధితులను సిఎం 1800 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నట్లు రోజా చెప్పారు. అలాగే ఈ నెల 29 వ తేదీన మరొక తుఫాన్, డిసెంబర్ 2వ తేదీన మూడవ తుఫాన్ వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కాపాడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments