Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలిగా మారిన రోజా

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:08 IST)
చిత్తూరు జిల్లాలో నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్వహంగులతో రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. అత్తూరులో నాడు - నేడు కింద ఆధునికీకరించిన జెడ్‌పి హై స్కూల్‌ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అత్తూరు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారి పాఠాలు బోధించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి మనం అనే పాఠ్యాంశంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments