Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలిగా మారిన రోజా

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:08 IST)
చిత్తూరు జిల్లాలో నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్వహంగులతో రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. అత్తూరులో నాడు - నేడు కింద ఆధునికీకరించిన జెడ్‌పి హై స్కూల్‌ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అత్తూరు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారి పాఠాలు బోధించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి మనం అనే పాఠ్యాంశంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments