Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి నోరు విప్పాలి: రోజా

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:06 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయకూడదంటూ ప్రజా సంఘాలన్నీ కదం తొక్కాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. అయితే ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
తిరుపతిలో మీడియతో మాట్లాడిన రోజా విశాఖ ఉక్కు పరిశ్రమపై బిజెపి ముందు మాట్లాడాలన్నారు. గతంలో బిజెపి నేతలే దీనిపై తీవ్రంగా స్పందించారని.. కాబట్టి వారే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకుండా ఆపాలన్నారు. ఆ బాధ్యత బిజెపి రాష్ట్రనేతలు తీసుకుంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్నారు రోజా. 
 
అంతేకాకుండా విశాఖ ఉక్కుపై వైసిపి ముందు నుంచి ఒకే స్టాండ్‌తో ఉందని, అయితే కావాలనే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం టిడిపితో పాటు మిగిలిన పార్టీలు మానుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments