Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు ఉంటే కదా రోడ్లకు రిపేర్లు చేసేది: మంత్రి గుమ్మనూరు జయరాం

Webdunia
సోమవారం, 25 జులై 2022 (17:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. గత మూడేళ్లుగా కొత్త రోడ్డు నిర్మించడం సంగతి దేవుడెరుగ.. కనీసం రోడ్డుపై పడిన గుంతలను కూడా పూడ్చలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇది విపక్ష పార్టీలకు మంతి విమర్శనాస్త్రంగా లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. నిధులు లేకపోవడం వల్లే రోడ్లు వేయలేకపోతున్నామన్నారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు వేయలేదన్నారు. 
 
ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడైపోయాయని గుర్తు చేసిన ఆయన వచ్చే ఆగస్టు నెలలో రూ.2 వేల కోట్లు నిధులు వస్తాయని ముఖ్యమంత్రి జగనన్న చెప్పారని, నిధులు రాగానే ఆగస్టు 15వ తేదీ తర్వాత రోడ్లు రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments