Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరులో రోజా ఆ రోగుల కోసం ఆసుపత్రి ప్రారంభం

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:27 IST)
సొంత నియోజకవర్గం నగరిలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. తాజాగా రోజా పుత్తూరు పట్టణంలో నిరుపేదల కోసం సంజీవని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించారు.
 
పుత్తూరులో పక్షపాత రోగుల కోసం ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. గతంలో పక్షవాతం వస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన రోజా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
 
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సంధర్భంగా చెప్పారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments