Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్తూరులో రోజా ఆ రోగుల కోసం ఆసుపత్రి ప్రారంభం

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:27 IST)
సొంత నియోజకవర్గం నగరిలో చురుగ్గా పర్యటిస్తున్నారు రోజా. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. తాజాగా రోజా పుత్తూరు పట్టణంలో నిరుపేదల కోసం సంజీవని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించారు.
 
పుత్తూరులో పక్షపాత రోగుల కోసం ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. గతంలో పక్షవాతం వస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన రోజా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
 
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సంధర్భంగా చెప్పారు రోజా. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments