Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరస్వతీదేవిగా దుర్గామాత.. అమ్మవారిని దర్శించుకున్న రోజా

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:35 IST)
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గాదేవి శనివారం సరస్వతీ అమ్మవారిగా దర్శనమిచ్చారు. ఆమెకు వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా దర్శనం చేసుకున్నారు. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు. 
 
గత యేడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చేయాలని కోరుకున్నారు. ఇపుడు జగనన్న ముఖ్యమంత్రి  అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని రోజా చెప్పుకొచ్చారు. 
 
ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నాను. గతంలో‌ కొండపైకి రావాలంటే ఎన్నో అంక్షలు.. ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు  దర్శనం చేసుకుంటున్నారు. మనసున్నవాడు సిఎం అయితే ఎలా ఉంటుందో గతంలో‌ వైయస్ పాలన చూశామన్నారు.

ఇపుడు కూడా మనసున్న జగన్‌ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా. అన్ని‌వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలనేదే సిఎం తపన అని అన్నారు. ఇకపోతే, నవరాత్రి ఉత్సవాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments