Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకి మంత్రి పదవి ఖాయం? అందుకేనా ఆలయంలో పూజలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (19:45 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్ నుంచి రోజాను తొలగించారు. ఇక ఆమెకు మంత్రి పదవి కూడా లేనట్లే అంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నగరిలోనే కాదు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ప్రచారం జరుగుతుండానే నామినేటెడ్ పదవుల్లో ఎపిఐఐసి ఛైర్మన్ పదవిని వేరే వారికి కట్టబెట్టేశారు. దీంతో ఒక్కసారిగా ప్రచారం మరింత ఎక్కువైంది. 
 
రోజా మటాష్ అంటూ కొంతమంది సందేశాలను పంపేస్తున్నారట. కానీ రోజా మాత్రం ఆత్మస్థైర్యంతో నవ్వుతూ ఆధ్మాత్మిక క్షేత్రాలను సందర్సిస్తోంది. ఏమాత్రం తనపై వస్తున్న పుకార్లను లెక్కచేయడం లేదట. నగరి నియోజకవర్గంలోని క్రిష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజాలు చేశారు రోజా.
 
కుటుంబ సమేతంగా ఆమె స్వామి సేవలో పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా కనిపించారు రోజా. ఈసారి కేబినెట్లో రోజాకు మంత్రి పదవి ఖాయమంటూ ఆమె సన్నిహితులు ధీమాతో ఉన్నారు. రోజా కూడా ఆ ధీమాతోనే ఉన్నారని.. జగనన్నను నమ్ముకుని వారికి ఎక్కడా అన్యాయం జరుగదని చెబుతున్నారు రోజా సన్నిహితులు. మరి చూడాలి త్వరలో జరగబోయే కేబినెట్ ఎంపికలో రోజాకు మంత్రి పదవి లభిస్తుందో లేదోనన్నది...!

సంబంధిత వార్తలు

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments