Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 మంది ఒక్కసారే వస్తే ఏం చేస్తావ్ బాబు.. రోజా ప్రశ్న?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (20:27 IST)
ఫైర్ బ్రాండ్ రోజా అసెంబ్లీ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడును తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మగధీర సినిమాలో డైలాగ్‌లు వదులుతున్న బాబు ఎందుకలా మాట్లాడుతున్నావ్.. 150 మంది ఒక్కసారే వస్తే నువ్వు ఏం చేస్తావ్.. అందరికీ సమాధానం చెప్పగలవా అంటూ ప్రశ్నించారు రోజా.
 
చంద్రబాబుకు వయస్సు మీద పడేకొద్దీ చాదస్తం పెరిగిపోయిందని విమర్శించారు. బాబు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను నిబంధనలకు విరుద్ధంగా సభ నంచి యేడాది పాటు సస్పెండ్ చేశారని రోజా గుర్తు చేసుకున్నారు. 
 
సభలో అడుగుపెట్టకుండా తనను మార్షల్ అప్పట్లో అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే బోండా ఉమ నిండు సభలో మీ అందరినీ పాతిపెడతానని చెప్పారు. అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments