Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు కేసు నమోదు చేయాలి: మంత్రి రోజా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (16:23 IST)
నెల్లూరు జిల్లా కుందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయిన ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బాధ్యుడిగా చేస్తూ కేసు నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. 
 
బుధవారం రాత్రి కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో సభలో తొక్కిసలాట జరిగి ఎనిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ, పబ్లిసిటీ పిచ్చింతో ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. 
 
అందువల్ల చంద్రబాబుపై కోర్టులే సుమోటాగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరును ప్రకటించిన రోజే 8 మంది ప్రాణాలు హరించారని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments