Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు కేసు నమోదు చేయాలి: మంత్రి రోజా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (16:23 IST)
నెల్లూరు జిల్లా కుందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయిన ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బాధ్యుడిగా చేస్తూ కేసు నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. 
 
బుధవారం రాత్రి కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో సభలో తొక్కిసలాట జరిగి ఎనిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ, పబ్లిసిటీ పిచ్చింతో ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. 
 
అందువల్ల చంద్రబాబుపై కోర్టులే సుమోటాగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరును ప్రకటించిన రోజే 8 మంది ప్రాణాలు హరించారని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments