Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరుజిల్లాలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:36 IST)
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతోపాటుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 135 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి.

తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్‌ లో 70 కేసులను అధికారులు నిర్ధారించారు. బ్లాక్‌ ఫంగస్‌తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మఅతి చెందారు. బ్లాక్‌ ఫంగస్‌ కు మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతుంది.
 
చిత్తూరుజిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1551 కరోనా కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడి రాష్ట్రంలోనే అత్యధికంగా 15మంది మృతి చెందారు.

కొత్తగా గుర్తించిన కేసులతో కేసుల సంఖ్య 194176కు చేరుకోగా మరణాల సంఖ్య 1325కు పెరిగింది. మరోవైపు జిల్లాలో 17706 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments