Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ను రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేష్ ప్రకారం మంగళవార మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు తేదీని సెప్టెంబరు 19వ తేదీ వరకు ఇచ్చారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా నాలుగు క్యాంపస్ విద్యార్థుల ప్రొవిజనల్ జాబితా 29వ తేదీన విడుదలవుతుందని పేర్కొంది. 
 
ఆ తర్వాత అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు క్యాంపస్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన, అదే నెల 17వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments