Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:56 IST)
ఏపీలో రాజ‌కీయం ఎపుడు ఎటు మ‌లుపు తిరుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు. ఒక‌సారి టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు మొద‌ల‌వ‌గా, ఇపుడు కొత్త‌గా ట్రెండ్ మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీకి నాయ‌కులు వ‌ల‌స‌పోవ‌డం క‌నిపిస్తోంది. అది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాలు న‌చ్చ‌క కొంద‌రైతే, స్థానికంగా వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌క మ‌రికొంద‌రు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. 

 
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నుంచి టీడీపీకి ఇపుడు వ‌ల‌స‌లు ఆరంభం అయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నేత‌లు ఇలా కారుల్లో బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గ పామూరు మండ‌లానికి చెందిన బొల్లా మాల్యాద్రి చౌదరి, 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల‌తో భారీగా ర్యాలీ తీశారు.


వంద కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి  ఆధ్వర్యంలో స‌మాయ‌త్తం అయ్యారు. టీడీపీలో చేరేందుకు అమరావతి బయలు దేరిన వైసిపీ కార్యకర్తలు, కార్యకర్తలు పార్టీ అధినేత స‌మ‌క్షంలో తెలుగుదేశం తీర్థం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments