Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:56 IST)
ఏపీలో రాజ‌కీయం ఎపుడు ఎటు మ‌లుపు తిరుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు. ఒక‌సారి టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు మొద‌ల‌వ‌గా, ఇపుడు కొత్త‌గా ట్రెండ్ మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీకి నాయ‌కులు వ‌ల‌స‌పోవ‌డం క‌నిపిస్తోంది. అది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాలు న‌చ్చ‌క కొంద‌రైతే, స్థానికంగా వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌క మ‌రికొంద‌రు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. 

 
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నుంచి టీడీపీకి ఇపుడు వ‌ల‌స‌లు ఆరంభం అయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నేత‌లు ఇలా కారుల్లో బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గ పామూరు మండ‌లానికి చెందిన బొల్లా మాల్యాద్రి చౌదరి, 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల‌తో భారీగా ర్యాలీ తీశారు.


వంద కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి  ఆధ్వర్యంలో స‌మాయ‌త్తం అయ్యారు. టీడీపీలో చేరేందుకు అమరావతి బయలు దేరిన వైసిపీ కార్యకర్తలు, కార్యకర్తలు పార్టీ అధినేత స‌మ‌క్షంలో తెలుగుదేశం తీర్థం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments