Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదు.. రేవంతన్న ఫైర్

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (22:28 IST)
Revanth Reddy _Sharmila
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు రేవంత్. వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
 
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారంతా మోదీతో సంధిలో ఉన్నారని, ఏపీ ప్రజల హక్కుల కోసం మోదీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము ఎవరికీ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 
మొదటి ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి, ఆ తర్వాత ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? మనకు స్థిరమైన రాజధాని ఎందుకు లేదు? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అనిశ్చితులు తొలగిపోతాయి.
 
 వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ షర్మిలకు మద్దతుగా వైజాగ్ వచ్చినట్లు రేవంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments