Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 యేళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన వరప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన జనసేనలో గురువారం చేరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అదేసమయంలో జనసేనలో చేరేందుకు అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments