Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మొరాయించిన సర్వర్లు.. పని చేయని పోస్ యంత్రాలు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లు మొరాయించాయి. ఫలితంగా ఈ సర్వర్లతో అనుసంధానించిన పోస్ యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో రేషన్ డీలర్లతో పాటు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేస్తుందంటున్న డీలర్లు.. రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.
 
రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం.. గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ మధ్యకాలంలో రేషన్ దుకాణాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని రేషన్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments