Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన కాకి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:39 IST)
పూర్తిగా తెల్లని రంగులో ఉన్న అరుదైన కాకి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్నవారిని విశేషంగా ఆకర్షిస్తోంది.

బయ్యనగూడెం గ్రామం దళితవాడలో ఈ తెల్లని కాకి కొద్ది రోజుల క్రితం ప్రత్యక్షమైనట్లు స్థానికుడు జొన్నకూటి పట్టియ్య తెలిపారు.

చిన్నపిల్లలు వేసే ఆహారాన్ని తింటూ ఇక్కడే ఉండిపోయిందని, వేళకు ఆహారం నీరు అందిస్తుండటంతో చిన్నారులతో కాకి మమేకమైపోయిందని చెప్ప్పారు.

ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ కాకి పిల్లలు ఆడుకునే సమయానికి దళిత వాడలోకి వచ్చి వాళ్ళని ఆహ్లాద పరుస్తుందనిహొస్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments