Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే, ఆ 3 గ్రూపుల్లో నాదో గ్రూపు: రాపాక సంచలనం

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:19 IST)
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న రాపాక  ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
 
జనసేన ఒక వర్గంకు చెందిన పార్టీ, అందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందాను అన్నారు. తను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే అంటూ 
రాజోలు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీలో మూడు వర్గాలు వున్నాయని అందులో నాదో గ్రూపు అన్నారు.
 
ఈ వర్గాలు అంతం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే పులుస్టాప్ పెడతారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments