Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే, ఆ 3 గ్రూపుల్లో నాదో గ్రూపు: రాపాక సంచలనం

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:19 IST)
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న రాపాక  ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
 
జనసేన ఒక వర్గంకు చెందిన పార్టీ, అందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందాను అన్నారు. తను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే అంటూ 
రాజోలు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీలో మూడు వర్గాలు వున్నాయని అందులో నాదో గ్రూపు అన్నారు.
 
ఈ వర్గాలు అంతం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే పులుస్టాప్ పెడతారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments