Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే, ఆ 3 గ్రూపుల్లో నాదో గ్రూపు: రాపాక సంచలనం

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:19 IST)
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న రాపాక  ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
 
జనసేన ఒక వర్గంకు చెందిన పార్టీ, అందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందాను అన్నారు. తను కూడా వైఎస్సార్ పార్టీకి చెందిన వాడినే అంటూ 
రాజోలు నియోజకవర్గం వైఎస్సార్ పార్టీలో మూడు వర్గాలు వున్నాయని అందులో నాదో గ్రూపు అన్నారు.
 
ఈ వర్గాలు అంతం కావాలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే పులుస్టాప్ పెడతారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments