Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధి వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:16 IST)
తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలోని నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని ఎంపీ, వైయస్సార్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దర్శించుకున్నారు. ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని,  ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తాను వినాయ‌కుడిని ప్రార్థించిన‌ట్లు మార్గాని భ‌ర‌త్ చెప్పారు.  నాయకులు కొత్త బాల మురళి కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తి, కేదారిసెట్టీ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments