Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి షర్మిల కుమారుడి పెళ్లి ఆహ్వానం: పసుపు చీర కట్టుకుని పసుపు బొకే ఇచ్చారనీ...

ఐవీఆర్
శనివారం, 13 జనవరి 2024 (14:24 IST)
కర్టెసి-ట్విట్టర్
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి వచ్చే నెల 17వ తేదీన జరుగనుంది. ఈ నేపధ్యంలో తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రిక అందించి పిలిచారు వైఎస్ షర్మిల. శనివారం స్వయంగా చంద్ర బాబు నివాసానికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు. తమ మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగిందని షర్మిల వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ భేటీలో షర్మిల, బాబు చర్చించుకున్న విషయాలపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. 
 
షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో తాము రాజకీయ విషయాలను చర్చించలేదన్నారు. దివంగత వైఎస్‌ఆర్‌తో తనకున్న స్నేహానికి సంబంధించిన పాత రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారని, తన కుమారుడి వివాహ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు.
 
షర్మిల మాట్లాడుతూ ..మేము వృత్తిరీత్యా రాజకీయ నాయకులం. కానీ మనమందరం మొదట మనుషులం. రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఒకరినొకరు పిలుచుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి కానీ మనకు వ్యక్తిగత శత్రుత్వం ఉందని కాదు. మా నాన్నగారికి మంచి స్నేహితుడైన బాబు గారు మా అబ్బాయి పెళ్లికి హాజరవడం మంచిదని భావించి ఆయన్ని ఆహ్వానించాను. ఈ వేడుకను అందరితో జరుపుకోవాలని కోరుకుంటున్నందున చాలా మందిని ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

Vijay: నిజం బయటకువస్తుంది - త్వరలో బాధితులను కలుస్తానంటున్న విజయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments