Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Webdunia
మంగళవారం, 23 మే 2023 (10:40 IST)
ఏపీలో ఓ వైపు ఎండలు.. అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం, కోనసీమ, కృష్ణ, సత్యసాయి, జిల్లాల్లో పిడుగులతో వర్షం పడింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా ద్రోణి ఉంది. 
 
దీని వల్ల ఇవాళ శ్రీకాకుళం, అనకాపల్లి అల్లూరి కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కొద్దిగా వర్షం పడుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments