Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Webdunia
మంగళవారం, 23 మే 2023 (10:40 IST)
ఏపీలో ఓ వైపు ఎండలు.. అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం, కోనసీమ, కృష్ణ, సత్యసాయి, జిల్లాల్లో పిడుగులతో వర్షం పడింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా ద్రోణి ఉంది. 
 
దీని వల్ల ఇవాళ శ్రీకాకుళం, అనకాపల్లి అల్లూరి కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కొద్దిగా వర్షం పడుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments