Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:04 IST)
అమరావతి అంశంపై నేను న్యాయ సలహాలు తీసుకొని మాత్రమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ అమరావతి గురించి చాల స్పష్టంగా, అమరావతినే రాజధానిగా ఉండాలని  చెప్పారు. గతంలో రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు.
 
గతంలో “అత్తారింటికి దారేది” అన్న పవన్ కళ్యాణ్ నేడు “అమరావతికి దారేది” అని ముందుకు వస్తున్నారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య.  మా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అన్నారు.
 
జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడో ఉండాలి అనుకున్నా, కానీ జగన్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇక హిందూ దేవాలయాలు మీద దాడులు హిందువుల మనోభావాల మీద ఆటలు ఆడుతున్నారు. పార్టీలకు  అతీతంగా  దేవుళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హిందువుల మనోభావాలు కపాడతామని అందరూ ప్రమాణం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments