ఏపీ సీఎం జగన్ బెయిల్ పొంది పదేళ్లు.. ఆర్ఆర్ఆర్ సెటైర్లు

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:48 IST)
RRR
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది పదేళ్లయిన సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కేక్ కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అంటూ సెటైర్లు విసిరారు. 
 
రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్‌పై రావడం, ఆ బెయిల్‌ను విజయవంతంగా కొనసాగించడం జగన్‌కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. 
 
కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని జగన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఇంత ఘనత వహించిన జగన్‌కు శుభాకాంక్షలు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments