Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం : ఆర్ఆర్ఆర్ సర్వే

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:24 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను చేయించిన సర్వేలో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సర్వే చేయించానని తెలిపారు. తన సర్వేలో ప్రజల మొగ్గు తెదేపా వైపే ఉందని చెప్పారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అదేసమయంలో ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలను నమ్మరాదని ఆయన వైకాపా శ్రేణులకు హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ హవా కనిపిస్తుందని రఘురామ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తన సర్వేలో వెల్లడైందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments