Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం : ఆర్ఆర్ఆర్ సర్వే

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:24 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను చేయించిన సర్వేలో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సర్వే చేయించానని తెలిపారు. తన సర్వేలో ప్రజల మొగ్గు తెదేపా వైపే ఉందని చెప్పారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అదేసమయంలో ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలను నమ్మరాదని ఆయన వైకాపా శ్రేణులకు హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ హవా కనిపిస్తుందని రఘురామ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తన సర్వేలో వెల్లడైందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments