Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తిట్టు తిట్టు - పోస్టు పట్టు'.. కొత్త స్కీమ్ ప్రారంభించిన సీఎం జగన్ : ఆర్ఆర్ఆర్ వ్యంగ్యాస్త్రాలు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (15:43 IST)
ప్రభుత్వం అందించే పెన్షన్లపై విపక్షాలు, మీడియా చేస్తున్న చేస్తున్న దుష్ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని, ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిట్టాలంటూ కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనపై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి పాలనలో తిట్టు తిట్టు పోస్టు పట్టు కార్యక్రమం కొనసాగుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
విపక్ష నేతలను తిట్టాలంటూ కలెక్టర్లకు జగన్ రెడ్డి చెబుతున్నారని, కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రఘురామ స్పష్టం చేశారు. పెన్షన్లలో ఆరు నెలల కింద ఉన్న అర్హత ఇపుడు ఎలా పోతుందని ఆయన ప్రశ్నించారు. పాలకులు తప్పులు చేస్తూ మీడియాపై నిందలు మోపడం సరికాదన్నారు. పెన్షన్లు పెంచుతున్నామని చెప్పి ప్రజలను పాలకులు మోసం చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments